
రాజకీయాలు

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, విదర్భ–తెలంగాణ–రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం చూపుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!