2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

Writer: Nithish 06:30 AM, 2 ఆగస్టు, 2026
భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భారీ వర్షాలతో కేరళలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. శనివారం పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి నాలుగేళ్ల బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలో ఇద్దరు, కొట్టాయం జిల్లాలో తల్లీకొడుకులు మృతిచెందారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు ఉప్పొంగడంతో ఆరు జిల్లాల్లో డ్యామ్‌ల గేట్లు ఎత్తివేశారు. 183వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. పంపా నది పరివాహక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మేఘవిస్ఫోటం సంభవించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. కిశ్త్‌వాడ్, డోడా, రాంబన్ జిల్లాల్లో నదులు ఉప్పొంగడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితుల దృష్ట్యా ఈ మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

ట్యాగ్లు
కేరళ వర్షాలుజమ్మూకశ్మీర్ మేఘవిస్ఫోటంకొండచరియలువరదలుభారీ వర్షాలుసహాయక చర్యలువాతావరణ హెచ్చరికలుఆకస్మిక వరదలుప్రకృతి విపత్తురెడ్ అలర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం
జనరల్

ఉజ్జయిని అమ్మవారికి మంత్రి పొన్నం తొలి బోనం

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి
జనరల్

వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ
క్రీడలు

రిటైర్మెంట్‌ తర్వాతా రహానేకు బీసీసీఐ అండ

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రాంతాలపై నరేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు
రాజకీయాలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స
ఆరోగ్యం

కిమ్స్‌లో అరుదైన గుండె శస్త్రచికిత్స

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ
రాజకీయాలు

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత
రాజకీయాలు

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!