
రాజకీయాలు

గుజరాత్లో భారీ డ్రగ్స్ స్వాధీనం జరిగింది. ముంద్రా పోర్ట్ సమీపంలో 115 కిలోల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరప్కు వెళ్తున్న ఓ నౌకను కోస్ట్గార్డ్ సీజ్ చేసి నియంత్రణలోకి తీసుకుంది.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.1,150 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్పై దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!