
గాసిప్స్

విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ వద్ద ఆగి ఉన్న లారీని రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, బస్సు డ్రైవర్ మృతి చెందారు.
మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!