Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతులకు కేంద్రం భారీ ఊరట!

04:06 PM, 13 మే, 2026
రైతులకు కేంద్రం భారీ ఊరట!

ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు ఊరట కలిగించేలా కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.2 లక్షల 60 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేసినట్లు సమాచారం. పెట్టుబడి ఖర్చుపై అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించినట్లు వెల్లడించింది.

తాజా నిర్ణయం ప్రకారం వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,441 గా నిర్ణయించగా, గ్రేడ్-ఏ వరికి రూ.2,461 మద్దతు ధరగా ఖరారు చేశారు. ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా మేలు చేయడంతో పాటు ఖరీఫ్ సాగుకు ప్రోత్సాహం కలిగిస్తుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్కనీస మద్దతు ధరఖరీఫ్ పంటలువరి ధరరైతులువ్యవసాయంమద్దతు ధర పెంపుభారత రైతులుకేబినెట్ నిర్ణయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ
ఓటీటీ

‘మిస్‌టీరియస్’ ఓటీటీలోకి ఎంట్రీ

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!
సినిమాలు

‘ధురంధర్ 2’పై రజినీకాంత్ ప్రశంసలు.. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సినిమా!

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ టికెట్లు షాక్!

 బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు
రాజకీయాలు

బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లిన మల్లారెడ్డి కోడలు

భారీ వర్షాల హెచ్చరిక, పలు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం
జనరల్

భారీ వర్షాల హెచ్చరిక, పలు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం

డెనిమ్ స్టైల్‌లో ఈషా రెబ్బా ఆకర్షణ
జనరల్

డెనిమ్ స్టైల్‌లో ఈషా రెబ్బా ఆకర్షణ

2026లో భారత టెక్నాలజీ వృద్ధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..
టెక్నాలజీ

2026లో భారత టెక్నాలజీ వృద్ధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది..

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్
క్రీడలు

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతుంది - సీఎం రేవంత్ రెడ్డి

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్
క్రీడలు

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన
news

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం
క్రీడలు

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్: రూ.15,000 కోట్లకు పైగా రాజస్థాన్ రాయల్స్ అమ్మకం