Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు

Writer: Shivani K 08:30 AM, 7 జులై, 2026
పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు

ఒడిశాలోని పారాదీప్‌ తీరానికి ఏపీకి చెందిన మత్స్యకారుల బోటు చేరుకుంది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన బోటులోని 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీసులు, ఫిషరీస్‌ అధికారులు సురక్షితంగా రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టి, వారిని పారాదీప్‌ నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బోటు డ్రైవర్‌ కారె చిన్నాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ చిన్నాను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన కళ్లముందే ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయారని చిన్నా తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తీవ్ర షాక్‌లో ఉన్న చిన్నా ఇంకా ఘటన నుంచి కోలుకోలేదని తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ట్యాగ్లు
ఏపీ మత్స్యకారులుఒడిశా పారాదీప్సముద్ర ప్రమాదంబోటు ప్రమాదంకోస్ట్ గార్డ్మెరైన్ పోలీసులురెస్క్యూ ఆపరేషన్విశాఖపట్నంమత్స్యకారుల రక్షణసెర్చ్ ఆపరేషన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం

ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే
బిజినెస్

హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు
జనరల్

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ
జనరల్

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత
సినిమాలు

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్
గాసిప్స్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి
సినిమాలు

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?
గాసిప్స్

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?
గాసిప్స్

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్
రాజకీయాలు

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్
జనరల్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?
సినిమాలు

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్
రాజకీయాలు

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్