
టెక్నాలజీ

కంచె, అఖండ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం మాల్దీవుల్లో సెలవులను ఎంజాయ్ చేస్తోంది. ఆమె షేర్ చేసిన తాజా హాలిడే ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి లతో కలిసి తీసుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పసుపు రంగు బికినీలో బ్లూ సముద్రాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకుని వుడ్ డెక్పై నిలబడి ఉన్న ప్రగ్యా ఫోటో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
ఏ మాత్రం ఓవర్ పోజింగ్ లేకుండా, గాలిని ఆస్వాదిస్తూ సహజంగా నిలబడి ఉన్న ప్రగ్యాను ఆ క్షణంలో క్లిక్ చేసినట్లు కనిపిస్తోంది. అందంగా కాకుండా చాలా ఈజీగా, నేచురల్గా కనిపించే ఈ లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు “పర్ఫెక్ట్ హాలిడే వైబ్స్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!