
సినిమాలు

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరు నెలల విరామం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు. గత కొంత కాలంగా లండన్ లోనే ఉంటున్న విరాట్, టీ20 లు మరియు టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ కే పరిమితమయ్యాడు.
ఈ నెల 30 నుంచి దక్షిణాఫ్రికా తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం అతను భారత జట్టు తో చేరనున్నాడు. ఈ ఏడాది మేలో ఐపీఎల్ లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ లండన్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు సుదీర్ఘ విరామం అనంతరం స్వదేశానికి చేరడం అభిమానులను ఉత్సాహపరచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!