
రాజకీయాలు

అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లుపై రెండు గంటలపాటు చర్చకు సభ అనుమతి ఇచ్చింది. అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయడమే ఈ బిల్లు ఉద్దేశ్యం. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.
చర్చ సందర్భంగా వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగాయని, అమరావతి అభివృద్ధి ఆలస్యమైందని పేర్కొన్నారు. విలువైన సమయం వృథా అయిందని విమర్శించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిందని గుర్తు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!