
సినిమాలు

కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కిర్లంపూడిలో ముద్రగడ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించిన జగన్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో జగన్ పాల్గొని ముద్రగడ పాడెను మోశారు. ఆయనతో పాటు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని ముద్రగడకు తుది వీడ్కోలు పలికారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!