
సినిమాలు

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. చాబహార్ ఓడరేవు సమీపంలోని నిఘా టవర్ ధ్వంసమైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేశామని ఐఆర్జీసీ ప్రకటించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఆందోళనకరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!