
జనరల్

కేంద్ర ప్రభుత్వం సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ.1 పెంచడంతో దిల్లీలో కొత్త ధర రూ.80.09కి చేరింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం.
రెండు రోజుల క్రితమే కిలో సీఎన్జీపై రూ.2 పెంచిన విషయం తెలిసిందే. వరుసగా ధరలు పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!