
సినిమాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్, అమరావతి ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో రెండు రాష్ట్రాలు కలిసి కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!