
జనరల్

భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ ఓవర్లో 19 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన భారత్ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంతో శ్రీలంక విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు మైదానం వీడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీలంక ఆటగాళ్లలో కొందరు యువ భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీతో మాటల యుద్ధానికి దిగినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందించిన వైభవ్ సూర్యవంశీ తిరిగి పిచ్ వైపు వెళ్లి గట్టిగా స్పందించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!