
బిజినెస్

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. గాయంతో రెగ్యులర్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్కు దూరమయ్యాడు. టాస్ గెలిచిన బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్లేఆఫ్స్ రేసులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఈ మ్యాచ్ పంజాబ్కు అత్యంత కీలకంగా మారింది. ఇరు జట్లు కొత్త ప్లేయింగ్ XIలతో మైదానంలోకి దిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!