
సినిమాలు

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు దిల్ రాజు మరియు నిర్వహణాధికారి ప్రియాంక గారు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని స్వీకరించాల్సిందిగా వారు చిరంజీవిని ఆహ్వానించారు.
ఈ నెల 19, 2026 న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి పురస్కారాన్ని స్వయంగా స్వీకరించాలని నిర్వాహకులు చిరంజీవిని కోరారు. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!