Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో కొత్త సైబర్ మోసాలు

06:54 AM, 28 మే, 2026
జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో కొత్త సైబర్ మోసాలు

సైబరాబాద్ పోలీసులు జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయిమనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార నష్టాలు, వశీకరణ వంటి అంశాలను పరిష్కరిస్తామని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. మొదట చిన్న మొత్తాల్లో డబ్బు తీసుకుని నమ్మకం కలిగించిన తర్వాత పూజలు, తంత్రాలు పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాల ద్వారా బాధితుల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులు హెచ్చరించారు. డబ్బు చెల్లించకపోతే కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత సమాచారం బయటపెడతామని భయపెడుతున్నట్లు వెల్లడించారు. పరిచయం లేని వ్యక్తులకు డబ్బు పంపకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగోలో ఎబోలా కేసులు కలకలం...సరిహద్దు మూసేసిన ఉగాండా

కాంగోలో ఎబోలా కేసులు కలకలం...సరిహద్దు మూసేసిన ఉగాండా

ఆన్‌లైన్ గేమ్స్‌పై రాష్ట్రాలకు నిషేధాధికారం: సుప్రీంకోర్టు

ఆన్‌లైన్ గేమ్స్‌పై రాష్ట్రాలకు నిషేధాధికారం: సుప్రీంకోర్టు

పెరుగుతున్న ఏసీ వినియోగంతో విద్యుత్‌ గ్రిడ్‌పై ముప్పు

పెరుగుతున్న ఏసీ వినియోగంతో విద్యుత్‌ గ్రిడ్‌పై ముప్పు

అకాల వర్షాలతో తెలంగాణ రైతులకు భారీ నష్టం

అకాల వర్షాలతో తెలంగాణ రైతులకు భారీ నష్టం

ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్
ట్యాగ్లు
సైబర్ మోసంజ్యోతిష్య మోసంతంత్ర మోసంసైబరాబాద్ పోలీసులుఆన్‌లైన్ మోసంసోషల్ మీడియా మోసంసైబర్ నేరాలునకిలీ జ్యోతిష్కులువాట్సాప్ మోసంఇన్‌స్టాగ్రామ్ మోసం
Advertisement

ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసిన టీవీకే అధినేత విజయ్

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మైత్రివనంలో  ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..
జనరల్

హైదరాబాద్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌లో గందరగోళం..
జనరల్

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌లో గందరగోళం..

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
జనరల్

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

భారత వైమానిక దళానికి కొత్త బలం..
బిజినెస్

భారత వైమానిక దళానికి కొత్త బలం..

ఏఐ ఖర్చులపై ఉబర్ ఆందోళన..
టెక్నాలజీ

ఏఐ ఖర్చులపై ఉబర్ ఆందోళన..

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై CERT-In కొత్త భద్రతా మార్గదర్శకాలు విడుదల
టెక్నాలజీ

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై CERT-In కొత్త భద్రతా మార్గదర్శకాలు విడుదల

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాసిన రాజస్థాన్ రాయల్స్
క్రీడలు

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాసిన రాజస్థాన్ రాయల్స్

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహించడం అభినందనీయం: పవన్ కళ్యాణ్
జనరల్

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహించడం అభినందనీయం: పవన్ కళ్యాణ్

ఏపీలో మండిపోతున్న ఎండలు.. వడగాల్పుల హెచ్చరిక
జనరల్

ఏపీలో మండిపోతున్న ఎండలు.. వడగాల్పుల హెచ్చరిక

కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్‌కు పట్టం?
రాజకీయాలు

కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్‌కు పట్టం?

చంద్రుడిపై సులభ ప్రయాణానికి ‘సీఎల్‌వీ-1’ రోవర్‌
జనరల్

చంద్రుడిపై సులభ ప్రయాణానికి ‘సీఎల్‌వీ-1’ రోవర్‌

దిగ్గజ షూటర్ రణ్‌దీర్ సింగ్ కన్నుమూత
జనరల్

దిగ్గజ షూటర్ రణ్‌దీర్ సింగ్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!